భారతదేశం, ఏప్రిల్ 16 -- చైనా వస్తువులపై అమెరికా మరోసారి సుంకాలను పెంచింది. తాజా పెంపుతో చైనా ఉత్పత్తులపై యూఎస్ విధించిన సుంకాలు 245 శాతానికి పెరిగాయి. టారిఫ్ లపై చర్చలకు రావాలని అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఒత్తిడి పెంచుతున్నారు. 'బంతి చైనా కోర్టులో ఉంది. చైనా మనతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారితో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.
అమెరికాతో చర్చలు జరిపి సుంకాలపై ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం చైనాకే ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. తమకు మిగతా దేశాల మాదిరిగానే చైనా కూడా అని, ఆ దేశంతో తమ వాణిజ్యంతో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేసింది.
చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను మరోసారి పెంచడంపై చైనా స్పందించారు. అమెరికా నిజంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.