భారతదేశం, డిసెంబర్ 25 -- విశాఖపట్నంలో వీధి విక్రయాలను ఆధునీకరించడానికి రూ.1,425 కోట్ల ప్రాజెక్టు మూడు కీలక ప్రదేశాలలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుతో ప్రారంభం కానుంది. అవి మధురవాడలోని ఆర్ఆర్ సెంటర్ (70 యూనిట్లు), గాజువాకలోని కూర్మన్నపాలెం వద్ద దువ్వాడ ఫ్లైఓవర్ కింద (70 యూనిట్లు), సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ (110 యూనిట్లు).
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పట్టణ మౌలిక సదుపాయాలు, నగర సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్తో కలిసి.. జోనల్ కమిషనర్ల సమన్వయంతో జీవీఎంసీ జోన్-IV కార్యాలయం, ఇతర జోనల్ కార్యాలయాలలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించారు.
ఆపరేషన్ LUNGS 2.0 కింద ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.