భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతి పండగ సమీపించిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. బస్ స్టాండ్లు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ రద్దీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ మద్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే విశాఖపట్నం - చర్లపల్లి రూట్ లో మరో 2 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం - చర్లపల్లి(ట్రైన్ నెంబర్ 08513) మధ్య ప్రత్యేక రైలు జనవరి 18న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
ఇక చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నెంబర్ 08514) మధ్య జనవరి 19వ తేదీన మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.30 గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.