భారతదేశం, మే 29 -- చండీగఢ్ లోని సెక్టార్ 32లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)లో కోవిడ్-19 వైరస్ కారణంగా 40 ఏళ్ల రోగి బుధవారం మృతి చెందాడు. మృతుడు లుధియానా నుంచి రిఫర్ చేయగా తమ వద్దకు వచ్చాడని, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారని జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి తెలిపారు. మంగళవారం కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ కాగా, బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
ఈ ఘటనపై జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి మాట్లాడుతూ ''నిన్న ఓ పేషెంట్ వచ్చాడు. ఆయనకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో మృతి చెందాడు. అతడు యూపీలోని ఫిరోజాబాద్ కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరంతో బాధపడుతున్న ఆయనను లుధియానా నుంచి ఇక్కడికి రెఫర్ చేశారు'' అని తెలిపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.