భారతదేశం, సెప్టెంబర్ 5 -- హైదరాబాద్: సెప్టెంబర్ 5, 2025: పర్యావరణ పరిరక్షణతో పాటు, ఉద్యోగుల ఉత్పాదకత, సంస్థల లాభదాయకతను పెంచే 'గ్రీన్ ఆఫీసులు' (పర్యావరణ హిత కార్యాలయాలు) గురించి కీలక నివేదిక వెలువడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), డెన్మార్క్కు చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ డానిష్ ఇండస్ట్రీ (డీఐ)తో కలిసి రూపొందించిన ఒక పరిశోధన నివేదికను హైదరాబాద్లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో విడుదల చేశాయి.
ప్రపంచంలోనే ఇలాంటి అధ్యయనం జరగడం ఇదే మొదటిసారి. అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యాపరమైన సహకారంతో ఈ పరిశోధన సాగింది. సుస్థిర కార్యాలయాలు (Sustainable Workplaces) భారతీయ వ్యాపారాలకు సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.
పర్యావరణ అనుకూల భవన నిర్మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.