భారతదేశం, జూన్ 5 -- ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కెరీర్ను ఎంచుకోవాలనుకుంటే.. ఇది మీకు మంచి అవకాశం అవుతుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ newindia.co.in ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 6 నుండి జూన్ 20 వరకు కొనసాగుతుంది.
ఈ నియామకం ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండటం అవసరం. దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అయితే రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.