Hyderabad, జూన్ 16 -- సూర్యుడు మిథున రాశిలోకి రావడంతో అనేక రాశులకు మంచి యోగాలు ప్రారంభమయ్యాయి. మిథున రాశిలో బుధుడు, సూర్యుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారని, సూర్యుడు, గురువు కూడా మిథున రాశిలో ఉన్నారని, గురు ఆదిత్య యోగం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. గురువు, సూర్యుడి కలయిక వల్ల అనేక రాశులు ప్రయోజనం పొందుతాయి.

గురు, సూర్యుడి కలయిక సంపదను ఇస్తుంది, అదే సమయంలో వృత్తిలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. గురువు, సూర్యుడి కలయిక వచ్చే నెల కొన్ని రోజుల పాటు పలు రాశుల వారికి ప్రయోజనం చేకూర్చనుంది.

మిథున రాశి వారికి ఈ యోగం శుభదాయకంగా ఉండబోతోంది. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుటుంది. ఉద్యోగులకు లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయ...