భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి భారత్...పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన పవన్ కల్యాణ్... ప్రతి భారతీయుడు హర్షించదగ్గ సందర్భం అన్నారు. ఈ దాడిలో జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. మొత్తం మీద 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారని చెప్పారు.
"పాకిస్తాన్లో 4 చోట్ల, పీవోకేలో 5 చోట్ల మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో భారత వాయుసేన మిస్సైళ్ల వర్షం కురిపించింది. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసింది. పాకిస్థాన్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చాం" - పవన్ కల్యాణ్
భారత్పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.