Telangana,hyderabad, సెప్టెంబర్ 5 -- ఖైరతాబాద్ మహా గణపతి అంటేనే చాలా స్పెషల్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రత్యేకతను కలిగి గణనాథుడిగా పేరొందింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇక్కడ ప్రతిష్టించే.గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గురువారంతో దర్శనాలు ముగిశాయి. ఇక నిమజ్జనం కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....