భారతదేశం, నవంబర్ 4 -- కోయంబత్తూర్ నగరంలో జరిగిన లైంగిక దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ శరవణ సుందర్ ధృవీకరించారు. అయితే, వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారి కాళ్ళపై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.
కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి, లైంగికంగా దాడి చేసిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాలీశ్వరన్గా పోలీసులు గుర్తించారు.
"కోయంబత్తూర్ నగరం వెలుపల ఉన్న వెళ్లకినారు ప్రాంతంలో నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని ఆపడానికి కాళ్ళపై కాల్పులు జరపాల్సి వచ్చింది" అని సిటీ పోలీస్ కమిషనర్ శరవణ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.