భారతదేశం, నవంబర్ 10 -- యూఐడీఏఐ (UIDAI) ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా ఒకే మొబైల్లో కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను భద్రంగా నిల్వ చేసుకోవడం, నిర్వహించడం, అలాగే పంచుకోవడం మరింత సులభమైంది. డిజిటల్ గుర్తింపు నిర్వహణను సరళతరం చేయడమే ఈ నూతన యాప్ లక్ష్యం. కాగిత రహిత, డిజిటల్-ఫస్ట్ విధానం వైపు యూఐడీఏఐ వేసిన మరో ముఖ్యమైన అడుగుగా దీనిని చెప్పవచ్చు.
యూఐడీఏఐ ప్రారంభించిన ఈ కొత్త యాప్లో వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
మల్టిపుల్ ప్రొఫైల్స్: అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఒకే మొబైల్ నంబర్కు లింక్ అయిన గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఈ యాప్లో నిల్వ చేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో, కుటుంబ పెద్ద ఒకే పరికరం (Single Device) నుండి అందరి ఆధార్ వివరాలను సులభంగా నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.