భారతదేశం, జనవరి 10 -- రష్యన్ సాహిత్య దిగ్గజం ఫ్యోడర్ మిఖైలోవిచ్ దోస్తోయేవ్స్కీ గురించి తెలియని వారుండరు. 'నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్', 'ది ఇడియట్', 'ది బ్రదర్స్ కరమ్జోవ్' వంటి అద్భుతమైన రచనలతో మానవ మనస్తత్వపు లోతులను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచయిత ఆయన. ఆయన రాసిన క్లాసిక్ నవల 'క్రైమ్ అండ్ పనిష్మెంట్'లో ఒక చోట మనిషి భయాల గురించి చాలా ఆసక్తికరమైన ప్రస్తావన ఉంటుంది.
దోస్తోయేవ్స్కీ మాటల్లోనే చెప్పాలంటే.. "అన్నీ మనిషి చేతుల్లోనే ఉంటాయి, కానీ కేవలం పిరికితనం వల్ల వాటిని జారిపోనిస్తాడు. మనుషులు అన్నింటికంటే ఎక్కువగా దేనికి భయపడతారో తెలుసా? ఒక కొత్త అడుగు వేయడానికి, ఒక కొత్త మాట మాట్లాడటానికి!"
దోస్తోయేవ్స్కీ చెప్పిన ఈ భయం శారీరకమైనది కాదు, పూర్తిగా మానసికమైనది. మనిషికి కష్టం కలిగినా, నష్టం కలిగినా సరే తనకు తెలిసిన వాతావరణంలో (Comfort ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.