భారతదేశం, జూలై 3 -- స్మృతి ఇరానీ తన జీవిత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టీవీ తెరపై రాణించి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆమె, ఒకప్పుడు మోడల్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టీవీ రంగంలో అగ్రతారగా ఎదిగి, చివరకు కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. ప్రముఖ సినీ దర్శకుడు కరణ్ జోహార్తో 'మోజో స్టోరీ' కోసం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్మృతి, తన ఎదుగుదలకు కారణమైన అంశాలను వెల్లడించారు. ఈ ప్రయాణాన్ని ఆమె తన "అగ్నిపథ్ క్షణం"గా అభివర్ణించారు.
తన జీవితాన్ని ఏ పాట ఉత్తమంగా వర్ణిస్తుందని అడిగినప్పుడు, "కుచ్ కుచ్ హోతా హై" నుండి "అగ్నిపథ్" వరకు తన ప్రయాణమని స్మృతి చెప్పారు. ఈ మార్పును వివరిస్తూ, "సమాన అవకాశం దొరకని ప్రతి బిడ్డ తరపున నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను. అసలు 'అగ్నిపథ్' చిత్రం ఒక కొడుకు తన తల్లి ఆశయం తీర్చడానికి ప్రయత్నించే కథ"...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.