Hyderabad, మే 7 -- కైలాస్ మానస్ సరోవర యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతోమంది కైలాస మానసరోవర యాత్రకు సిద్ధమవుతున్నవారు.
చైనాతో ఉద్రిక్తతల కారణంగా ఈ యాత్రను 2020లో ఆపేవారు. తర్వాత ఈ సంవత్సరమే ఈ యాత్ర ప్రారంభమవుతోంది. దీని వల్ల పెద్ద సంఖ్యలోనే శివ భక్తులు ఈ యాత్ర చేసేందుకు వస్తారు. అయితే ఈ యాత్రలో ఒక మనిషి ఎన్ని కిలోమీటర్లు నడవాలి? అతనికి ఎంత ఫిట్ నెస్ అవసరమో తెలుసుకోవాలి.
కైలాస మానస సరోవర యాత్రలో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలి. అలా చేసేటప్పుడు దాదాపు 52 నుంచి 55 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రయాణం పూర్తి చేయడానికి మీకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇది 4600 మీటర్ల ఎత్తైన లోయ నుండి ప్రారంభమవుతుంది. కైలాస మానస సరోవర యాత్రలో 320 చదరపు కిలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.