Hyderabad, మే 17 -- రాత్రి భోజనం ఏడుగంటల్లోపే తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే విషయాన్ని అనుష్క శర్మ ఆచరణీయంగా తెలుసుకుంది. రాత్రి త్వరగా తినడం, త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుందని వివరిస్తోంది అనుష్క శర్మ.

దాదాపు ఏడాది క్రితం అనుష్క తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి హాజరైన ప్యూమా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గంది. ఆ ముఖాముఖిలో ఎన్నో విషయాలను ఈ జంట షేర్ చేసుకుంది. అందులో అనుష్క తాను సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ ముగిస్తానని చెప్పింది. తన కుమార్తె వామికా కారణంగా ఈ అలవాటు వచ్చిందని వివరించింది. తన కూతురు సాయంత్రం ఆరుగంటలకే తినేదని, ఆమె కోసం తాను కూడా అప్పుడు తినడం ప్రారంభించానని చెప్పింది.

రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనుష్క శర్మకు ఆచరణలో తెలిశాయి. ఇది ఆమెకు ఎంతో ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ఇచ్చింది....