Andhrapradesha,amaravati, జూన్ 4 -- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 9 అంశాలు అజెండాగా మంత్రవర్గ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. "తల్లికి వందనం" కార్యక్రమానికి నిధుల విడుదలపై మంత్రులు చర్చించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....