భారతదేశం, జూలై 5 -- బజాజ్ ఆటో 2025 డామినార్ 400 మరియు డామినార్ 250 బైక్ లను ఫీచర్ అప్ గ్రేడ్లతో దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. 2025 బజాజ్ డామినార్ 250 ధర రూ.1.92 లక్షలుగా, 2025 డామినార్ 400 ధర రూ.2.39 లక్షలుగా నిర్ణయించింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ పవర్ క్రూయిజర్ల 2025 మోడల్ లో కొత్తగా రైడింగ్ మోడ్ లు, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ యాక్ససరీలతో సహా అనేక అప్ గ్రేడ్స్ ఉన్నాయి.
2025 బజాజ్ డామినార్ 400 లో డిజైన్ పరంగా ఎటువంటి మార్పు లేదు. కానీ కొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ ద్వారా రైడ్-బై-వైర్ ను కలిగి ఉంది. ఇది రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు రైడ్ మోడ్ లను తీసుకువస్తుంది. 2025 బజాజ్ డామినార్ 250 మెకానికల్ థ్రాటెల్ బాడీ (ఎంటిబి) పై నాలుగు ఎబిఎస్ ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.