భారతదేశం, ఆగస్టు 11 -- కిడ్నీలో రాళ్లు అంటే చాలామంది భయపడతారు. ఆ బాధ భరించలేనిది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. సిల్వర్స్ట్రీక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఉత్కర్ష్ గుప్తా హిందుస్తాన్ టైమ్స్ లైఫ్స్టైల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిడ్నీలో రాళ్ల సమస్యపై కీలక విషయాలు వెల్లడించారు. "నేటి ఆహారపు అలవాట్లు, శరీరంలో నీటిశాతం తగ్గడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు పెరిగిపోతున్నాయి" అని ఆయన తెలిపారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చని ఆయన చెప్పారు.
పొరపాటున కూడా తీసుకోకూడని 7 ఆహారాలను, వాటి వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు.
పాలకూర, బీట్రూట్, చిలగడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.