భారతదేశం, జనవరి 15 -- నెల్లూరు జిల్లా లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు బోగీలు పట్టాలు తప్పగా. ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు,సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనా స్థలికి డివిజన్ రైల్వే అధికారులు చేరుకొని రైళ్ల పునరుద్దరణ పనులను పర్య వేక్షిస్తున్నారు. విజయవాడ - చెన్నై మార్గంలో నడుస్తున్న కొన్ని రైళ్లకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం లోగా ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని రైళ్ల రాకపోకలను తిరిగి ఆ ట్రాక్ మీదుగా వెళ్లే విధంగా ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.