భారతదేశం, నవంబర్ 26 -- ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది! చెంబూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిణామంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. కొందరు భక్తులు దర్శనం కోసం ఆలయానికి వచ్చినప్పుడు, కాళీ మాత విగ్రహం మేరీ మాత రూపాన్ని పోలి ఉండటం చూసి షాక్ అయ్యారు.
దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనై, వెంటనే ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో, స్థానికంగా ఉన్న పలు హిందూ సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటికే ఆలయానికి చేరుకున్నారు.
పోలీసులు విచారణ జరిపినప్పుడు, ఆలయ పూజారి ఒక వింత వాదన వినిపించారు.
"కాళీ మాత నా కలలోకి వచ్చింది. తనను మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.