భారతదేశం, మే 10 -- భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ లు ధ్రువీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ హ్యాండిల్ లో ఈ వార్తను ప్రకటించారు. రెండు దేశాలు ఒప్పందానికి చేరుకున్నందుకు ఇరు దేశాలను అభినందించారు.
పోరాటం లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడాన్ని కాల్పుల విరమణగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఇరుదేశాలు సంధి ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలను ప్రారంభిస్తాయి. భారత్-పాక్ లు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినందున, మే 10, సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు క్షిపణి, డ్రోన్ దాడులను నిలిపివేస్తాయి. పౌర మౌలిక సదుపాయాలను కూడా ఇరు పక్షాలు లక్ష్యంగా చేసుకోవు.
ప్రత్యర్థి పక్షా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.