భారతదేశం, ఆగస్టు 27 -- న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ చేసిన బిడ్ను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ క్రీడల నిర్వహణకు అహ్మదాబాద్ను "ఆదర్శవంతమైన" వేదికగా ఎంపిక చేశారు. దీనికి ప్రధాన కారణాలుగా ఆ నగరంలో ఉన్న ప్రపంచస్థాయి స్టేడియాలు, అత్యాధునిక శిక్షణా సదుపాయాలు, క్రీడల పట్ల ప్రజలకు ఉన్న అపారమైన ఆసక్తిని పేర్కొన్నారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పటికే మార్చి నెలలో 'ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' సమర్పించింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో, దీనికి సంబంధించిన లాంఛనాలను IOA త్వరలో పూర్తి చేయనుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటన యువజన వ్యవహారాలు, క్రీడల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.