భారతదేశం, మే 20 -- హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో సైబర్ నేరగాళ్లు ఓ కస్టమర్ మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ నుంచి రూ.11.55 కోట్లు డ్రా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
చంబా జిల్లాలోని హాల్టీ లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ లో ఖాతా ఉన్న ఒక కస్టమర్ కు చెందిన మొబైల్ నంబర్ కు స్కామర్లు ముందుగా ఒక లింక్ ను పంపించారు. దీని ద్వారా మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవచ్చని అతడికి చెప్పారు. దాంతో, ఆ కస్టమర్ ఆ నకిలీ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం, ఆ కస్టమర్ మొబైల్ నంబర్ ను హ్యాక్ చేసిన మోసగాళ్లు ఈ యాక్సెస్ ను ఉపయోగించి ఆ కస్టమర్ ఖాతాలోని డబ్బులు కాజేశారు. దాంతోపాటు ఆ బ్యాంక్ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా యాక్సెస్ చేయగలిగారు. ఆ బ్యాంక్ లోని వివిధ ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 11.55 కోట్లను నెఫ్ట్, ఆర్టీజీఎస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.