భారతదేశం, నవంబర్ 2 -- డార్మిటరీల్లో టాయిలెట్లు లేక ఇబ్బందులు పడటం, ప్రయాణాలకు డబ్బులు దొరక్క అల్లాడటం, క్రికెట్ కిట్లను పంచుకోవడం నుంచి, ఇప్పుడు.. నిండిన స్టేడియాల్లో ఆడటం, ప్రపంచ కప్ టైటిల్ను అందుకోవడం వరకు భారత మహిళల క్రికెట్ అసాధారణమైన ప్రయాణం చేసింది!
డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. మహిళల క్రికెట్కు మార్గదర్శకులుగా నిలిచిన శాంతా రంగస్వామి, నూతన్ గవాస్కర్ ఆ ఆటలో వచ్చిన అద్భుతమైన మార్పులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు కష్టాలు, నిర్లక్ష్యం ఎదుర్కొన్న ఈ క్రీడ.. ఇప్పుడు గుర్తింపు, ఆశల కొత్త శకంలోకి ప్రవేశించిందని చెబుతున్నారు.
"డబ్బు లేదు, స్పాన్సర్లు లేరు, విదేశీ పర్యటనలు అంటే ఒక అగ్ని పరీక్షలా ఉండేవి. అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.