భారతదేశం, మే 5 -- కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బలగాలు అలర్ట్ అయ్యాయి. క్షుణ్నంగా పరిశీలిస్తూ.. ముందుకు సాగుతున్నాయి.
ఏప్రిల్ 8న సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ లేఖ విడుదలైన తర్వాత.. బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టాయి. అప్పటి నుంచి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
'ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.