భారతదేశం, జనవరి 29 -- మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ బాస్ గా నిలుస్తున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించిందని మేకర్స్ ప్రకటించారు.
చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాస్ వసూళ్లు రూ.350 కోట్లు దాటాయి.
విదేశాల్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా విదేశాల్లో 4.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.