భారతదేశం, డిసెంబర్ 7 -- తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజుల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 26 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. రూ.25 ఫైన్తో (ఒక్కో పేపర్కు) ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు, రూ.50 ఫైన్తో (ఒక్కో పేపర్కు) జనవరి 3 నుంచి 7 వరకు ఫీజు వరకు అవకాశం ఉంటుంది. ఈ ఫీజులను https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చు.
మరోవైపు తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. అడ్మిషన్ల గడువును డిసెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.