భారతదేశం, ఏప్రిల్ 20 -- పెరుసు సినిమా ఓటీటీలోకి వచ్చాక చాలా పాపులర్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ తమిళ కామెడీ డ్రామా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో వైభవ్, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రెండింగ్లో దూసుకొచ్చింది. థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు రాబట్టని ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది.
పెరుసు చిత్రం ప్రస్తుతం (ఏప్రిల్ 20) నెట్ఫ్లిక్స్ ఓటీటీ సినిమాల ట్రెండింగ్లో మూడో స్థానానికి దూసుకొచ్చింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్లో టాప్-3లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. కొన్న భారీ సినిమాలను దాటేసి అదరగొడుతోంది.
పెరుసు సినిమా ఏప్రిల్ 11వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.