భారతదేశం, జనవరి 2 -- దళపతి విజయ్ తన చివరి సినిమాగా చెబుతున్న జన నాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ మధ్యే అంటే డిసెంబర్ 27న మలేషియాలో జరిగింది. ఆ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కానీ ఇప్పుడది ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
జన నాయగన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇది ఆదివారం అంటే జనవరి 4న సాయంత్రం 4.30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.
"బిగ్గెస్ట్ సౌత్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్.. ఒక ఐకాన్. ఒక చివరి గర్జన. ఒక మరచిపోలేని రాత్రి.. దళపతి తిరువీర జన నాయగన్ ఆడియో లాంచ్ జనవరి 4న జీ5లో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించి చిన్న టీజర్ కూడా జోడించింది.
ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో దళపతి విజయ్ ఇంట్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.