భారతదేశం, ఏప్రిల్ 29 -- మలయాళం జాంబీ థ్రిల్లర్ మూవీ సమర థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 30 నుంచి సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో రెహమాన్, భరత్, రాహుల్ మాధవ్ హీరోలుగా నటించారు. ఛార్లెస్ జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
2022లో థియేటర్లలో రిలీజైన సమర మూవీ డిఫరెంట్ అటెంప్ట్గా ప్రేక్షకుల మన్ననలను అందుకున్నది. కానీ కమర్షియల్గా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఈ మలయాళం మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.
హిమాచల్ ప్రదేశ్లోని స్నో వ్యాలీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలకు సంబంధించి పోలీసులకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.