భారతదేశం, జూన్ 30 -- ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ జానర్లో సిరీస్లు వస్తూనే ఉంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, ఉత్కంఠతో ఉండటంతో ఇలాంటి సిరీస్లకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ఈ క్రమంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో 'మండాలా మర్డర్స్' అనే నయా వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ నటి వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఓ పోస్టర్ వచ్చేసింది.
మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ జూలై 25వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్నిఆ ప్లాట్ఫామ్ నేడు (జూన్ 30) అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ పోస్టర్లో వాణి కపూర్ గన్ పట్టుకొని ఉన్నారు. వైభవ్, శ్రీయా పింయోన్కర్, సువేన్ చావ్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.