భారతదేశం, జనవరి 2 -- భారతదేశంలో ఏ రోడ్డు మీద చూసినా హ్యుందాయ్ క్రెటా కార్లు కచ్చితంగా దర్శనమిస్తాయి! ఇది మన భ్రమ కాదు.. గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్లో హ్యుందాయ్ సంస్థ ఏకంగా 2 లక్షలకు పైగా క్రెటా యూనిట్లను విక్రయించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంటే సగటున రోజుకు దాదాపు 550 క్రెటా కార్లు అమ్ముడయ్యాయన్నమాట!
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా, ఫ్యామిలీ ఎస్యూవీ క్రెటా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకూ పెరుగుతోంది. అసలు ఈ ఎస్యూవీకి ఇంతలా జనం ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఈ అసాధారణ విజయానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ భారత మార్కెట్లోకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లలో ఈ బ్రాండ్ పట్ల బలమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.