భారతదేశం, ఏప్రిల్ 25 -- సీనియర్ హీరో అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ విరున్ను ఓటీటీలోకి వచ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీలలో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్తో పాటు మనోరమా మ్యాక్స్ ప్లాట్ఫామ్లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
విరున్ను మూవీలో నిక్కీ గల్రానీ, సోనా నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ డ్రామా మూవీకి కన్నన్తామరకులం దర్శఖత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ మూవీగా విరున్ను తెరకెక్కింది. తమిళంలో విరుంధు పేరుతో ఈ మూవీ రిలీజైంది. కొన్ని ట్విస్ట్లను దర్శకుడు బాగానే రాసుకున్నా ఆశించిన స్థాయిలో ఈ మూవీ మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
జాన్ కథాలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.