భారతదేశం, డిసెంబర్ 10 -- ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ చేరింది. అదే.. 'ఆరోమలే'. ఈ తమిళ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్.
తమిళ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఓటీటీలో అడుగుపెట్టనుంది. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్స్టార్లోకి రానుంది. డిసెంబర్ 12 నుంచి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.
మరోవైపు ఇండియా బయట ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఈ మూవీ సింప్లీ సౌత్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ఓటీటీలో ఇండియా బయట ఉన్న దేశాల్లోని ఆడియన్స్ ఆరోమలే మూవీని చూసే ఛాన్స్ ఉంది.
ఆరోమలే సినిమా తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ అవుతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.