భారతదేశం, జూలై 20 -- హెచ్డీఎఫ్సీ పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆర్థికంగా వెనకపడి ఉంటే.. ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడనుంది. చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ 2025-26కు దరఖాస్తులు చేసుకోవాలి. 1 నుంచి 12వ తరగతి, డిప్లోమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ జనరల్/ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూ ఉండాలి. విద్యార్థుల వార్షిక ఆదాయం విషయానికికొస్తే రూ.2.5లక్షలకు మించకూడదు. గత విద్యా సంవత్సరంలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.