భారతదేశం, సెప్టెంబర్ 20 -- రియల్మీ సంస్థ ఇటీవలే ఇండియాలో తన కొత్త పీ సిరీస్లో భాగంగా రియల్మీ పీ4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, పెద్ద డిస్ప్లే, అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యువత కోసం ఈ ఫోన్ను రూపొందించింది. రూ. 25,000 లోపు ధరలో లభించే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 144హెచ్జెడ్ డిస్ప్లే, భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తోంది.
అయితే ఇదే ధరలో ఇటీవల విడుదలైన వన్ప్లస్ నార్డ్ సీఈ 5 5జీ కూడా ఆకట్టుకునే ఫీచర్లతో రియల్మీకి గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్? అనేది ఇక్కడ తెలుసుకోండి.
రియల్మీ పీ4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్లో గ్లాసీ వుడ్-ప్రేరిత ఫినిషింగ్తో భారీ కెమెరా ఐలాండ్ ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 7.69 ఎంఎం పలుచగా, 189 గ్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.