భారతదేశం, అక్టోబర్ 9 -- విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐదు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మ్యాచ్లకు ముందు విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను నిర్దేశించారు. ఈ స్టేడియం అక్టోబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశం గురువారం అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో, ఆదివారం అక్టోబర్ 12న ఆస్ట్రేలియాతో రెండు కీలకమైన మ్యాచ్లను ఆడుతుంది. రెండు మ్యాచ్లు మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు జరగనున్నాయి.
ఇదే సమయంలో అక్టోబర్ 13 సోమవారం బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 16 గురువారం ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. విశాఖపట్నంలో ఆదివారం జరిగే చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్, అక్టోబర్ 26న న్యూజిలాండ్తో తలపడుతుంది. వేలాది మంది ప్రేక్షకులు, వాహనాలతో ట్రాఫిక్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.