భారతదేశం, ఆగస్టు 11 -- నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) షేర్లు స్టాక్ మార్కెట్లో ప్రవేశించిన నాటి నుంచి మంచి లాభాలతో దూసుకెళుతున్నాయి. ఆగస్ట్ 6న మార్కెట్లో లిస్ట్ అయిన ఈ ఎన్ఎస్డీఎల్ స్టాక్.. సోమవారం (ఆగస్టు 11) ఇంట్రాడే ట్రేడింగ్లో మరో 9.6% పెరిగి కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అనంతరం కాస్త కూల్-ఆఫ్ అయ్యింది. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల బాటలో కొనసాగిన ఈ షేర్.. ఐపీఓలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 78% లాభాలను అందించింది! మరి ఈ స్టాక్ని ఇప్పుడు కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
ఎన్ఎస్డీఎల్ షేర్లు గత వారం సానుకూల ప్రారంభాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ. 800 ఇష్యూ ధరతో పోలిస్తే 10% అధికంగా రూ. 880 వద్ద ఓపెన్ అయింది. లిస్టింగ్ రోజు ముగిసే సమయానికి ఇది రూ. 936 వద్ద స్థిరపడింది, ఇది ఐపీఓ ధర కంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.