భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సీజన్ లో లక్నో చేతిలో రాజస్థాన్ కావాలనే ఓడిందనేలా ఆయన కామెంట్లు ఉన్నాయి.
ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ ఐపీఎల్ 2025 మ్యాచ్ లో రాజస్థాన్ తరపున అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) రాణించడంతో 181 పరుగుల ఛేదనలో 17 ఓవర్లకు రాజస్థాన్ 156/2తో నిలిచింది.
18 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లతో ఉన్న రాజస్థాన్ ఈజీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.