భారతదేశం, జూలై 17 -- బుకింగ్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఐఆర్సీటీసీ ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. మీరు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నా, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో ఆఫ్లైన్లో లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నా, తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది.
చాలా మంది ఏజెంట్లు బల్క్ బుకింగ్ల ద్వారా తత్కాల్ కోటాను దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి బ్రేక్ వేయడానికి ఐఆర్సీటీసీ వినియోగదారులకు తత్కాల్ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది అన్ని బుకింగ్ మోడ్లకు వర్తిస్తుంది.
ఇక నుంచి ఐఆర్సీటీసీలో తత్కాల్ టికెట్ బుకింగ్లకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి చేసింది. ఈ ధృవీకరణ కోసం మీ ఆధార్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.