Hyderabad, మే 22 -- వేసవిలో వేడిని అధిగమించడానికి ఎంతోమంది ఎయిర్ కండిషనర్ వాడుతున్నారు. ఆఫీసులు, మాల్స్, షాపులతో పాటు ఇళ్లలో కూడా ప్రతిరోజూ ఏసీ ఉంది. ఇప్పుడు ఏసీ లేకపోతే కనీసం నిద్ర కూడా పోని వారు అధికంగానే ఉన్నారు. ఏసీ వల్ల గది మొత్తం త్వరగా చల్లబడుతుంది. అయితే ఏసీ వాడకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల ఏసీ ఎక్కువ కాలం పాటూ పనిచేస్తుంది.

చాలా మంది ఇళ్లలో ఏసీ టెంపరేచర్ చాలా తక్కువగా పెట్టుకుంటారు. అయితే ఇలా టెంపరేచర్ తక్కువగా పెట్టడం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది. ముఖ్యంగా ఇళ్లలో ఏసీ నడపడం వల్ల బిల్లు చాలా ఎక్కువగా వచ్చి ఏ మధ్యతరగతి వ్యక్తి ఇబ్బందిపడతాయి. అటువంటి పరిస్థితిలో విద్యుత్ బిల్లు తక్కువగా వచ్చే చిట్కాలను పాటించాలి. ఇందుకోసం మీరు ఏసీ వేసుకున్నాక ఫ్యాన్ కూడా వేయండి. ఇలా రెండింటినీ ఒకేసారి వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాల...