భారతదేశం, డిసెంబర్ 9 -- ఇటీవల సంచలనం సృష్టించిన ఏలూరు అత్యాచారం కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సస్పెక్ట్ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్తో పాటు వారికి సహాయం చేసిన ఆకేటి ధనుష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులను టూ-టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు వీధుల గుండా జనాలు చూస్తుండగా నడిపిస్తూ తీసుకెళ్లారు. విచారణ తర్వాత న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. ఆ తర్వాత వారిని జిల్లా జైలుకు తరలించారు.
నేరస్థులలో భయాన్ని కలిగించడం, తీవ్రమైన నేరాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరూపించేందుకు ఇలా నడిపించికుంటూ తీసుకెళ్లామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నామని, నిందితులు చట్టం ప్రకారం కఠినమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.