భారతదేశం, ఏప్రిల్ 25 -- దేశంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హీట్వేవ్ గురించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 30 వరకు హీట్వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని ప్రజలను హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్: పశ్చిమ మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 24 నుంచి 30 వరకు, తూర్పు మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 24, 27 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రాజస్థాన్: ఏప్రిల్ 25, 30 తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఉత్తర్ప్రదేశ్, విదర్భ, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్: ఏప్రిల్ 26 వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
పంజాబ్, హరియాణా: ఏప్రిల్ 25-29 మధ్య వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్య మహారాష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.