భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో గోవిందప్పి ఏ33గా ఉన్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ 3 రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది.
విజయవాడ కమిషనరేట్లోని సిట్ ఆఫీసులవో గత ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి నోటీసులు అందజేశింది.
ఈ ముగ్గురు నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు హాజరుకాలేదు. దీంతో వీరికోసం గాలింపు చేపట్టిన సిట్ అధికారులు గోవిందప్ప మైసూరులో ఉన్నారన్న పక్కా సమాచారంతో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.