Andhrapradesh, మే 8 -- ఏపీలో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అన్ని విషయాలను బయటికి లాగేందుకు 'సిట్' విచారణను వేగవంతం చేస్తోంద. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా. మరికొందరిని విచారించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పలువురు నిందితులు ముందుస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారికి అక్కడ ఎదురుదెబ్బ తగిలిగింది.

ఏపీ లిక్కర్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వీరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వీరికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.కేసు విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది.

లిక్కర్ కేసు తెరపైకి రాగానే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ...