భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులు శుభవార్త చెప్పింది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీఏ లేదా ఏదైనా పీజీ అర్హతతో పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ పీ4 కార్యక్రమాన్ని సమన్వయం చేసేలా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏడాది కాలానికి మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అనంతరం పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉండవచ్చు.

1. విద్యార్హతలు, అనుభవం

2. రాత పరీక్ష

3. వ్యక్తిగత ఇంటర్వ్యూ

నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....