భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు (వార్మర్స్) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
ఒక్కో ఎస్ఎన్సియు ఏర్పాటుకు రూ.60 లక్షలు అవసరం కాగా, 8 ఎస్ఎన్సియులకు గాను మొత్తం రూ.4.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. అలాగే ఒక్కో ఎస్ఎన్సియుకు నెలకు రూ. 8.91 లక్షలు చొప్పున 8 ఎస్ఎన్సియుల నిర్వహణకు దాదాపు రూ.1.07 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్షిప్(పిపిపి) విధానంలో ఈ 8 ఎస్ఎన్సియులు(Special Newborn Care Units)) నడుస్తాయి. కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రి, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.