భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును మరో రెండు నెలలు పెంచింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 30తో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ముగియగా...తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం....అనర్హుల ఏరివేత లక్ష్యంగా ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఏప్రిల్ 30, 2025 వరకు గడువును విధించింది. అయితే ఏప్రిల్ 30 దాటినప్పటికీ చాలా జిల్లాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగలేదు. పలు కారణాలతో ప్రజలు ఈ-కేవైసీ పూర్తి చేయడంలో జాప్యం జరిగింది.
ఇంకా రేషన్ కార్డు ఈ-కేవైసీని పూర్తి చేసుకోని వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ-కేవైసీ గడువును జూన్ 30వ తేదీ వరకు పెం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.