భారతదేశం, డిసెంబర్ 20 -- అసోంలోని నాగావ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం జరిగింది. కాంపూర్ ప్రాంతంలో సాయిరంగ్ - దిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది అడవి ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి! ఒక మూగజీవానికి గాయాలయ్యాయి. ప్రమాద ప్రభావం ఎక్కువగా ఉండటంతో రైలు ఇంజిన్తో పాటు ఐదు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్) అధికారులు స్పందించారు. లమ్డింగ్ డివిజన్ పరిధిలోని జమునాముఖ్ - కాంపూర్ సెక్షన్ మధ్య శనివారం తెల్లవారుజామున 2.17 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఎనిమిది ఏనుగుల మరణ వార్త బాధకారంగా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డివిజనల్ హెడ్ క్వార్టర్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.