భారతదేశం, జూన్ 6 -- మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరో రికార్డు సృష్టించింది. భారత మార్కెట్లో గ్రాండ్ విటారా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. కేవలం 32 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ఎస్ యూవీ సెగ్మెంట్ లో రికార్డు. గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 43 శాతం వృద్ధి సాధించాయి. ఈ ఎస్ యూవీ మైల్డ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో కూడా లభిస్తుంది. కంపెనీ ఇటీవలే 2025 మోడల్ గ్రాండ్ విటారాను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ ఎస్ యూవీలో 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన జీటా (ఓ), ఆల్ఫా (ఓ), జీటా + (ఓ), ఆల్ఫా + (ఓ) వేరియంట్లతో పాటు జీటా, ఆల్ఫా వేరియంట్లలో సన్ రూఫ్ ను ఎంచుకునే అవకాశం ఉంది. అదనంగా, బ్రాండ్ 8-వే పవర్డ్ డ్రైవర్ సీటు, 6ఎటి వేరియం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.